తిరుమల శ్రీవారి ఆ దర్శన టికెట్లు కొనేవారే లేరట.. సగం టికెట్లు బుక్ కాలేదట, కారణం ఇదేనా!

1 year ago 17
Tirumala Srivani Darshan Tickets 2025: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నప్పటికీ.. ఆ దర్శన టికెట్లకు ఆదరణ తగ్గినట్లు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో 4113 టికెట్లు మిగిలిపోయాయని సమాచారం. ఒకప్పుడు ఈ టికెట్ల కోసం భక్తులు పోటీ పడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భక్తులు యాత్రను వాయిదా వేసుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని టీటీడీ భావిస్తోంది.
Read Entire Article