తిరుమల వెళ్లే భక్తులను హెచ్చరించిన టీటీడీ.. వాళ్లను నమ్మకండి, ఇలా మోసపోవద్దు

1 year ago 37
TTD Alert Devotees On Brokers In Tirumala: తిరుమల శ్రీవారి భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. కొండపై ప్రక్షాళణ దిశగా.. ముందుగా దళారులపై చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వరుసగా కేసులు నమోదు చేస్తూ.. దళారుల ఆటకట్టిస్తోంది. అయితే టీటీడీ భక్తులకు కొన్ని సూచనల్ని చేసింది. దళారుల్ని నమ్మి మోసపోవద్దని.. వారికి దూరంగా ఉండాలని సూచిస్తోంది. దళారులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబర్, పోలీస్‌శాఖ, విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Read Entire Article