తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ప్రత్యేక రైలు ఏర్పాటు, ఈ రూట్‌లోనే

1 year ago 43
Andhra Pradesh Festivals Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.. వరుసగా పండుగలు ఉండటంతో ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. ఈ మేరకు ఏపీ మీదుగా పలు రైళ్లు నడవబోతున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. ఈరైలు అక్టోబర్ నుంచి జనవరి వరకు నడుస్తుంది. అంతేకాదు ఏపీ మీదుగా మరికొన్ని రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article