తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రోజు దర్శనం వేళల్లో మార్పు.. గమనించకుంటే ఇబ్బందే..

10 months ago 16
శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లే భక్తులకు అలర్ట్.. చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడో తేదీన శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఏడో తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదో తేదీ ఉదయం వరకూ ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏడో తేదీ శ్రీవారి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటించింది. అలాగే ఏడో తేదీన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శన వేళల్లోనూ మార్పులు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article