తిరుమల లడ్డూ విచారణలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

1 year ago 34
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాలు తేల్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అవసరమా లేదా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే సొలిసిటర్ జనరల్ సమయం కోరడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.
Read Entire Article