తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి వస్త్రాలు ఈ - వేలం.. మీరూ సొంతం చేసుకోవచ్చు..

4 months ago 24
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తోంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపు కోసం కూడా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు టీటీడీ ఏఈవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article