తిరుమల భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ రోజున శ్రీవారి ఆలయం మూసివేత, ఎందుకంటే?

11 months ago 18
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెల 7వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించింది. చంద్ర గ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయం మూసివేస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆ రోజున తిరుమలలో పలు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలో అన్న ప్రసాద వితరణను కూడా నిలిపివేస్తామని.. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Read Entire Article