తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

4 weeks ago 9
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ నిర్వహించే అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా టీటీడీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్పర్శదర్శనం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
Read Entire Article