తిరుమల దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు ఆ అవకాశం లేదు.. టీటీడీ కీలక ప్రకటన

1 year ago 40
TTD Eo On Telangana Letters For Darshan: తిరుమల శ్రీవారి దర్శనాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి గదులు, అన్నప్రసాదం వంటి అంశాలపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల్ని తిరుమలలో తీసుకోవడం లేదని భక్తుడు ఒకరు ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article