తిరుపతిలో ఆ మెయిల్ చూసి పోలీసులు షాక్.. హడావిడిగా ఆ హోటల్స్‌కు వెళ్లి చూస్తే ట్విస్ట్!

1 year ago 28
Tirupati Flight Hotels Bomb Threats: ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలో ఉన్న మరో హోటల్‌కు ఇవాళ బెదిరింపులు రావడంతో పోలీసులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులుప్రత్యేక బృందాలతో ఆ హోటల్స్‌లో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేలింది.. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Entire Article