తల్లికి వందనం పథకం రూ.15 వేలు పెంచుతారా.? చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

2 weeks ago 5
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15 వేలు చొప్పున సాయం అందిస్తున్నారు. ఆ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే తల్లికి వందనం పథకం కింద అందించే సాయాన్ని పెంచే విషయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article