తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13వేలు రాలేదా.. కీలక ప్రకటన

10 months ago 23
Talliki Vandanam Scheme 2025 Key Update On Pending Money: తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా కొంతమంది తల్లుల ఖాతాల్లో జమ కాలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సుమారు 1.39 లక్షల మంది తల్లులకు ఈ సమస్య ఎదురైంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు జమ కాలేదని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు, ప్రైవేట్ స్కూల్స్ లో RTE కింద అడ్మిషన్ పొందిన విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించాల్సి ఉందని తెలిపారు.
Read Entire Article