ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్‌తో కలిసి!

1 year ago 25
Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఉదయం అసెంబ్లీకి హాజరై.. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. రాష్ట్ర సమస్యలపై ఆర్ధిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు శనివారం మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
Read Entire Article