ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రం నుంచి ఏపీకి రెండు తీపికబుర్లు!

1 year ago 29
Chandrababu Delhi Tour On October 7th: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తో భేటీ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Read Entire Article