డ్వాక్రా మహిళలకు పండగే.. రూ.లక్షకు రూ.35వేలు, రూ.2 లక్షలకు రూ.75వేలు రాయితీ

8 months ago 31
Andhra Pradesh Dwcra Women Subsidy Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు అనేక పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో కలిసి రాయితీపై రుణాలు అందిస్తూ, వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తోంది. పశుపోషణ, బేకరీ, వ్యవసాయ పరికరాల వంటి జీవనోపాధి యూనిట్లకు భారీ రాయితీలు అందిస్తున్నారు. లక్షల రూపాయల విలువైన యూనిట్లకు వేల రూపాయల రాయితీలు లభిస్తాయి. త్వరలో స్త్రీనిధి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి పథకాలు కూడా ప్రారంభం కానున్నాయి.
Read Entire Article