డిజిటిల్ అరెస్ట్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేకు బురిడీ.. రూ.1.07 కోట్లు కాజేశారు

9 months ago 19
ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి, సైబర్ నేరగాళ్లు రూ. 1.07 కోట్లు కొల్లగొట్టారు. ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీల కేసులో ప్రమేయం ఉందని, మనీ లాండరింగ్ జరిగిందని నకిలీ పత్రాలు చూపించి బెదిరించారు. ఈ సంఘటన డిజిటల్ భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Read Entire Article