ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ ట్రైన్లకు అదనపు థర్డ్ ఏసీ బోగీలు

11 months ago 18
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని శాశ్వత ప్రాతిపదికన జత చేయనుంది. ఈ మార్పు జులై 13, 14 తేదీల నుండి అమలులోకి రానున్నాయి. దీనివల్ల థర్డ్ ఏసీ బెర్త్‌ల లభ్యత పెరిగి, ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, విజయవాడ-కాచిగూడ, విజయవాడ-చెన్నై మార్గాల్లో నడిచే రైళ్లకు ఈ అదనపు బోగీలు ఉంటాయి.
Read Entire Article