ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త రైల్వే లైన్లు, ఇక మరిన్ని ట్రైన్లు

10 months ago 11
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఉత్తరాది నుంచి దక్షిణాదికి ప్రయాణం మరింత సులభం కానుంది. గ్రాండ్ ట్రంక్ మార్గంలో రూ.7,261 కోట్లతో చేపట్టిన మూడు కీలక ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయి. కాజీపేట-బల్లార్ష, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు మార్గాల్లో మూడో లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనితో రైళ్ల వేగం పెరగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.
Read Entire Article