ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

1 year ago 24
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ పనుల కారణంగా రాష్ట్రంలో పలు ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లు దారి మళ్లించారని ఈ విషయాలను గమనించాలని అధికారులు సూచించారు.
Read Entire Article