ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 25 నుంచి జనవరి 9 వరకు ఈ రైళ్లు రద్దు

1 year ago 23
తెలంగాణ నుంచి ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రాష్ట్రంలోని పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 25 నుంచి జనవరి 9 వరకు పలు ట్రైన్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article