టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆసక్తికర సీన్.. ఐసీసీ ఛైర్మన్‌తో నారా లోకేష్ భేటీ

1 year ago 14
Nara Lokesh Meet Icc Chairman Jay Shah: టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆసక్తికర సీన్ కనిపించింది. దుబాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఐసీసీ ఛైర్మన్‌ జైషాతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ సదుపాయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేస్‌తో పాటు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎంపీలు కేశినేని శివనాథ్‌ (చిన్ని), సానా సతీష్, సినీ దర్శకుడు సుకుమార్‌ ఉన్నారు.
Read Entire Article