టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త హ్యాపీ.. కానీ చిన్న పొరపాటుతో రూ.లక్ష కట్, ఆ తర్వాత!

1 year ago 13
TDP Follower Money Cut From Account: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కార్యకర్త చెన్నుకు పొరపాటున లక్ష రూపాయలు కట్ అయ్యాయి. దీనిని గమనించిన కార్యకర్త చెన్ను విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన లోకేష్, చెన్ను ఖాతాకు రూ.99,900 తిరిగి జమ చేయాలని ఆదేశించారు. దీంతో చెన్ను సంతోషం వ్యక్తం చేస్తూ లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు అండగా లోకేష్ ఎల్లప్పుడూ ఉంటారని ఆయన కొనియాడారు.
Read Entire Article