టీటీడీ మరో శుభవార్త.. ఆ విద్యార్థినులకు ప్రతి రోజూ పూర్తిగా ఉచితం

4 months ago 16
TTD Launches Midday Meals For Tirupati Womens College: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజీ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విద్యార్థినులకు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకుని చదువుకోవాలని సూచించారు. డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి, బంగారు భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ విద్య పునాది అని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి.
Read Entire Article