టీటీడీ ఈవోతో కేఎంఎఫ్ (నందిని డెయిరీ) ప్రతినిధుల భేటీ.. ఎందుకంటే!

1 year ago 31
Nandini Dairy Representatives Meet Ttd Eo: కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ) ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావును కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు ఆయనతో సమావేశం అయ్యారు. ప్రధానంగా నందిని డెయిరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ఈవోకు వివరించారు. నందిని డెయిరీ నుంచి తిరుమల శ్రీవారి ప్రసాాదాల కోసం నెయ్యి సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే.
Read Entire Article