టాటా సన్స్ బోర్డు ఛైర్మన్‌తో నారా లోకేష్ భేటీ.. రేపే బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ ట్వీట్.. అది ఇదేనా?

1 year ago 29
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. అనంతరం సమావేశం ఫలప్రదంగా జరిగిందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనితో పాటుగా రేపు భారీ ప్రకటన ఉంటుందని.. అందరూ అప్పటి వరకూ ఎదురు చూడాలంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో నారా లోకేష్ చేసే ప్రకటన ఏమిటా అంటూ అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Read Entire Article