జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి

6 months ago 17
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హార్ట్ ఎటాక్‌తో మరణించారు. తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం సాధించారు.
Read Entire Article