జలదిగ్బంధంలో రాయనపాడు స్టేషన్.. వరద నీటిలో చిక్కుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్

1 year ago 35
వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి మొదలైన జడివాన.. రాత్రంతా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రైల్వే స్టేషన్లలోనూ వర్షం నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి.
Read Entire Article