జగన్ టూర్ అందుకోసమే.. ఓ లాయర్ ప్లాన్ ప్రకారమే

1 year ago 21
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్‌ రన్ కూడా జరిగిందన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇదే విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించారని మండిపడ్డారు. ఒక లాయర్ ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారన్నారు నాదెండ్ల మనోహర్.
Read Entire Article