చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. అతడి వల్లే ఘోర రోడ్డు ప్రమాదం

5 months ago 14
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు యజమాని మితిమీరిన లాభాపేక్ష కారణమని పోలీసులు తేల్చారు. అధిక లోడ్‌తో, రాంగ్ రూట్‌లో అతివేగంగా వెళ్లటానికి.. టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Entire Article