చేవెళ్ల బస్సు ప్రమాదంపై హెచ్ఆర్‌సీ విచారణ.. డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు

8 months ago 13
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. ఈ బస్సు ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ.. పలు శాఖల కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నివేదికను వచ్చే నెల 15 లోపు సమర్పించాలని ఆదేశించింది. ఇక అతి వేగంతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా.. మరో 25 మంది గాయాలపాలయ్యారు.
Read Entire Article