చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి.. వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది?: కేటీఆర్‌

1 year ago 18
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ పిరికి చర్యపై హిందు ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 'ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు.' అని సెటైర్లు వేశారు.
Read Entire Article