చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం.. మీరు కూడా ఉన్నారా?

10 months ago 24
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి జిల్లాలోని ఓ స్కూలులో మాత్రం 300 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం డబ్బులు అందలేదు. తిక్కవరం పాఠశాలలో సుమారుగా 300 మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించాలని వీరు కోరుతున్నారు.
Read Entire Article