చిత్తూరు: పొదల్లోకి పోలీసులు డ్రోన్ ఎగరేశారు.. అడ్డంగా దొరికిపోయారు, సిగ్గు లేకుండా అదేం పని

11 months ago 15
Chittoor District Police Use Drone Find Gamblers: ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీతో అదరగొడుతున్నారు. డ్రోన్లతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో డ్రోన్ కెమెరాలతో పేకాట స్థావరాలపై నిఘా వేసి, జూదరుల ఆట కట్టించారు. లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలామంది పరారయ్యారు, పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా నేరాలను ఎలా అదుపు చేస్తున్నారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article