చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ మృతదేహం.. నిందితుడు గుర్తింపు, ఆమె ఎవరంటే?

10 months ago 17
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు కీలక ఆధారాలు చేపట్టారు. సీసీటీవీల ఆధారంగా నిందితుడు ఎవరు అనేది గుర్తించారు. ఇక ఆ మహిళ వివరాలు కూడా కనుగొన్నారు. పెళ్లి అయి భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళ.. నిందితుడితో కలిసి సహజీవనం చేస్తోందని తేలింది. వీరిద్దరూ నగరంలోనే ఉండగా.. ఆ యువకుడే మహిళను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య చేసి ఆమె మృతదేహాన్ని స్టేషన్ వద్ద వదిలేసి.. అక్కడి నుంచి అస్సాం పారిపోయినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article