చర్లపల్లి కష్టాలు: ట్రెయిన్ టికెట్‌కు రూ.290.. క్యాబ్‌కు రూ.800..

1 year ago 21
నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసినప్పటికీ, సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుండి నడిచే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని, ముంబై, పూణే వైపు వెళ్లే రైళ్లను ఇక్కడి నుంచి నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
Read Entire Article