చనిపోయే ఆఖరి నిమిషం ముందు కూడా బాలకృష్ణ ఆయన పేరు తలుచుకోవాలి.. బైరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

8 months ago 10
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాజాగా శాప్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్ఆర్ చేసిన మేలును బాలకృష్ణ తాను చనిపోయే ముందు వరకూ గుర్తుపెట్టుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కూడా అఖండ సినిమా విడుదల సమయంలో సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు.
Read Entire Article