గుస్సాడీ కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్

1 year ago 37
పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు గుస్సాడీ కనకరాజు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను కనకరాజు దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేశారన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని చెప్పారు.
Read Entire Article