గుళ్లో అమ్మవారికి గౌనుతో‌ ముస్తాబు.. మహిళల అభ్యంతరం.. పూజారి షాకింగ్ సమాధానం..!

1 year ago 31
Bala Tripura Sundari Devi in Frock: దేశమంతా దేవీ నవరాత్రులు జరుగుతున్న వేళ.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని నిమిషాంబికా ఆలయంలో అపచారం జరింగిందంటూ మహిళా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు నేడు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమివ్వాల్సి ఉండగా.. అమ్మవారిని చీరతో ముస్తాబు చేయకుండా ఆలయ పూజారి గౌనుతో సిద్ధం చేయటంపై మహిళా భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. ఆ పూజారి అనుచితంగా సమాధానం చెప్పటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article