గురుకుల విద్యార్థులకు శుభవార్త.. రోజూ తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు

11 months ago 17
గురుకుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. ఇకపై వారు ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది. 'ఫోన్ మిత్ర' కార్యక్రమం ద్వారా, ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక ఫోన్ స్మార్ట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి.. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారి తల్లిదండ్రులతో పాటు ఆరు నిమిషాల పాటు మాట్లాడవచ్చు. విద్యార్థులు సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పూర్తి కథనం చదవండి.
Read Entire Article