ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్..!

10 months ago 18
హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఈరోజే ఆఖరి రోజు కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. భారీగా తరలివస్తున్న భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ, వేడి కారణంగా బుధవారం కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ రాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Entire Article