క్షమించు పల్లవి.. మేం నిన్ను కాపాడుకోలేకపోయాం.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

1 year ago 42
కళ్ల ముందే తల్లిదండ్రులపై జరిగిన దాడిని భరించలేక ప్రాణాలు వదిలిన అమ్మాయి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా స్పందించారు. "క్షమించు పల్లవి.. నిన్ను కాపాడుకోలేకపోయాం." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిరదర్శనమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కూతురిని ప్రేమించే ఒక తండ్రిగా.. ఆ అమ్మాయిని కోల్పోయిన తండ్రికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్.
Read Entire Article