క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. పొలం అమ్మేసి కొడుకును అమెరికాకు పంపిస్తే.., అంతులేని విషాదం..!

1 year ago 22
అమెరికాలో దుండగులు జరిగిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌ ఏస్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన రవితేజ అనే యువకుడిపై దుండుగులు కాల్పులు జరపగా.. అతడు స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. అయితే అతడి కుంటుంబ నేపథ్యంలో కంటతడి పెట్టించేదిగా ఉంది. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన త్యాగాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
Read Entire Article