కోవూరు టీడీపీ నేత ప్రెస్‌మీట్‌లో పురుగుల మందు తాగాడు

1 year ago 18
నెల్లూరు జిల్లా విడవలూరులో టీడీపీ నేత, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఇమామ్ భాష ఆత్యహత్యకు యత్నించారు. ప్రెస్ మీట్ పెట్టి తన మనోవేదనకు వ్యక్తపరిచిన ఇమామ్ భాషా.. అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగేశారు.
Read Entire Article