కోడిపందేలకు సర్వం సిద్ధం.. ఏకంగా 30 ఎకరాల్లో భారీ బరి.. టాస్‌కు గోల్డ్ కాయిన్స్!

1 year ago 26
సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఉబయ గోదావరి జిల్లాలలో జరిగే కోడి పందేలు. ఈ పందేలు కాయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వీటికోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పందేలు కాస్తుంటారు. దీని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు సరదాగా మొదలైన పందేలు.. ఇప్పుడు ఒక వ్యాపారంగా మారాయని చెప్పొచ్చు
Read Entire Article