కొడుకును కాపాడబోయి తల్లి.. అమ్మ, అన్నకు ఏమైందనే ఆందోళనలో కూతురు.. తీవ్ర విషాదం

1 year ago 27
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై దుస్తులు ఆరేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు చనిపోయారు. దుస్తులు ఆరేసే క్రమంలో కరెంట్ తీగలు తగలటంతో తల్లితో పాటుగా ఆమె కొడుకు, కూతురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం గడుగుపల్లిలో ఈ ఘటన జరిగింది. ఒకేరోజు అనుకోకుండా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో ఆ కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
Read Entire Article