కొడుకు మాజీ మంత్రి.. తండ్రి సర్పంచ్.. 95 ఏళ్ల వయసులో విజయం

5 months ago 14
Jagadish Reddy Father Won Sarpanch: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నల్లగొండలో 21 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ సర్పంచ్ కాగా, 95 ఏళ్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి గుండకళ్ల రామచంద్రారెడ్డి కూడా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన రామచంద్రారెడ్డి, వయసుతో సంబంధం లేకుండా సమాజ సేవకు తాను సిద్ధమని నిరూపించుకున్నారు. ఆయన విజయం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article