కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు.. రేవంత్ రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు

1 year ago 33
Raghu Rama Krishna Raju On Kcr: కేసీఆర్ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరిగిందని.. ఇదంతా కేసీఆర్ వల్లే జరిగిందన్నారు రఘురామ కృష్ణరాజు. గతంలో కరీంనగర్‌లో రూ.10 లక్షలకు ఎకరం వచ్చేదని.. ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ. 80 లక్షలు పలుకుతుందన్నారు. అలాగే రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపైనా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article