కేటీఆర్‌పై కామెంట్స్.. మంత్రి కొండా సురేఖపై న్యాయస్థానం సీరియస్.. దేశంలోనే మొదటిసారి..!

1 year ago 37
కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఇటువంటి కామెంట్స్ చేయటం తగదని అన్నారు. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుంచి వెంటనే తొలగించాలని పేర్కొంది. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆ కామెంట్స్ తొలగించాలన్నారు.
Read Entire Article