కేంద్రమంత్రి బండి సంజయ్ బర్త్‌ డే.. టెన్త్ విద్యార్థులకు అదిరిపోయే కానుక

11 months ago 16
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు (జులై 11) సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు 'మోదీ కానుక' పేరుతో 20 వేల సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. జూలై 8 లేదా 9న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రూ. 4 వేల విలువైన సైకిళ్లను అందిస్తారు. కార్పొరేషన్ డివిజన్లు, మండలాలు, మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా సైకిళ్లు పంపిణీ చేస్తారు.
Read Entire Article