కృష్ణాష్టమి రోజున తన జీవిత లక్ష్యాన్ని రివీల్ చేసిన సీఎం రేవంత్.. ఏమన్నారంటే..

11 months ago 18
తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దైవ ఆశీర్వాదంగా తనకు వచ్చిన అధికారాన్ని భావిస్తానన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఈ దిశగా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యమన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
Read Entire Article